విశాఖపట్టణం: వార్తలు
Visakhapatnam: డేటాసెంటర్ల అవసరాల కోసం ట్రాన్స్కో మెగా ప్లాన్.. 15 గిగావాట్ల లక్ష్యం
విశాఖపట్టణంలో ఏర్పాటు కానున్న భారీ డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్)లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో సంచలనం.. 22 మంది అధికారులపై వేటు
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్లో నాసిరకం రా మెటీరియల్ వినియోగంపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Vizag: విశాఖకు మెగా మేకోవర్.. బే సిటీ తర్వాత ఇంటిగ్రేటెడ్ సిటీ!
విశాఖపట్టణం,పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Steel Plant: విశాఖ స్టీల్ప్లాంట్లో విషాద ఛాయలు.. 8 మంది మృతి
విశాఖపట్టణం స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఎస్ఎంఎస్-2, ఎస్టీసీ-3 హీట్ ఎఫ్జీ విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.
Nara Lokesh: రష్యా స్బేర్బ్యాంక్తో లోకేశ్ భేటీ.. ఏఐ, యూపీఐ భద్రతపై కీలక చర్చలు
రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కోలో సమావేశమయ్యారు.
Visakhapatnam: కేంద్రం సీఈఆర్ పథకానికి విశాఖ ఎంపిక.. రూ.5 వేల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి,ఫైనాన్సింగ్ ఇనీషియేటివ్లో భాగంగా ప్రకటించిన సిటీ ఎకనమిక్ రీజియన్ (సీఈఆర్)పథకానికి విశాఖపట్టణం ఎంపికైంది.
AP Rice Export: చైనాకు 2,700 టన్నుల ఏపీ బియ్యం ఎగుమతి.. చెన్నై పోర్టు కొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు అరుదైన రికార్డును నమోదు చేసింది.
South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం
ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.
PVN Madhav: విశాఖకు బుల్లెట్ రైలు శుభవార్త.. త్వరలోనే సేవలు: పీవీఎన్ మాధవ్
దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
Visakha Double-Decker Metro: విశాఖ డబుల్ డెక్కర్ మెట్రో మార్గం 13 కిలోమీటర్లకే పరిమితం
విశాఖపట్టణంలో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో మార్గం పొడవును తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Visakhapatnam: విశాఖకు కేంద్రం గ్రీన్సిగ్నల్.. మూడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం
విశాఖపట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు.
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా విమాన టికెట్ల రద్దు
విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి.
Summer Special Trains : ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఏపీ, తెలంగాణ మీదుగా సమ్మర్ స్పెషల్ రైళ్లు!
వేసవి సెలవుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతోంది.
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు
అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
Andhra Pradesh: గ్రేటర్గా మారనున్న విజయవాడ, తిరుపతి.. 202 పంచాయతీల విలీనంపై ప్రభుత్వం దృష్టి
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్గా మార్చే ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది.
Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్లో కనిపించిన 'సొర్రు'.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్ వద్ద అరుదుగా కనిపించే పారదర్శక జెల్లీఫిష్ కనిపించి సందర్శకులను ఆకర్షించింది.
Vizag, Vijayawada Metro Projects: త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Vizag Stock Market Scam: విశాఖలో భారీ మోసం.. స్టాక్ మార్కెట్ పేరిట రూ.6.5 కోట్లు నొక్కేశారు!
విశాఖపట్టణంలో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది.
Infosys: విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ను ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Google AI Data Hub: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన
విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
Visakhapatnam: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.
Visakhapatnam: పర్యాటక రంగానికి ఊతం.. విశాఖ నుంచి సింగపూర్కు పర్యాటక క్రూజ్
విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ క్రూజ్ పర్యాటకానికి త్వరలోనే శ్రీకారం చుడనుంది.
Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ART: విశాఖపట్టణంలో రూ.180 కోట్లతో ఏఆర్టీ కేంద్రం
తూర్పు తీర ప్రాంతం తరచూ తుపాన్ల ముప్పును ఎదుర్కొంటోంది. ఈ తుపాన్ల దిశ, వేగం ఒక్కోసారి భిన్నంగా ఉండటం వల్ల పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.
Highway: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం.. ఎక్కడంటే!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలుపుతూ నిర్మించిన తొలి గ్రీన్ ఫీల్డ్ హైవేను అధికారులు ప్రారంభించారు.
Heatwaves: ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం
శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రకటించారు.
Mercedes-Benz: భారత్లో మెర్సిడెస్ బెంజ్ సేల్స్ రికార్డ్… విశాఖలో కొత్త షోరూమ్
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో కొత్త రికార్డ్ నమోదు చేసింది.
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్కమిటీ తుది నివేదిక సిద్ధం
విశాఖపట్టణంలోని రుషికొండ భవనాల వినియోగంపై పరిశీలన జరిపేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది.
Umpire killed : ఏపీలో షాకింగ్ ఘటన.. క్రికెట్ మ్యాచ్లో విషాదం.. రన్ఔట్ వివాదంలో అంపైర్ హత్య
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రన్ఔట్ నిర్ణయంపై జరిగిన వివాదం చివరకు అంపైర్ హత్యకు దారితీసింది.
Cabinet Sub-Committee: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఫోకస్.. కేబినెట్ కమిటీ కీలక ఆలోచనలు
గత ప్రభుత్వ కాలంలో విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన భవనాల అంశం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
Google: ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. జులై లేదా ఆగస్టులో ఎయిర్పోర్ట్ ప్రారంభం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నఅల్లూరి సీతారామ రాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
LPG Ship: గుడ్ న్యూస్.. ఇక వంట గ్యాస్ సమస్య ఉండదు..విశాఖ పోర్టుకు చేరిన మరో భారీ ఎల్పీజీ నౌక!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది.
Visakhapatnam Murder Case: ప్రేమ నుంచి హత్య వరకు: మౌనిక హత్య కేసులో కీలక విషయాలు
విశాఖపట్టణంలోని ఎల్.వి.నగర్ ప్రాంతంలో యువతి మౌనిక (29) హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.
Vizag: ఎర్రటి ముత్యాల్లా మెరిసే పూలు.. విశాఖలో అరుదైన మొక్క సందడి!
ఎర్రటి ముత్యాల్లా మెరిసే ఈ ఆకర్షణీయ మొగ్గలు మంకీ బ్రష్ వెయిన్ అనే అరుదైన మొక్కకు చెందినవి.
Vizag: విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Inorbit Mall: ఏపీలోనే అతిపెద్ద మాల్ ప్రారంభం.. విశాఖకు కొత్త ఆకర్షణ
విశాఖపట్టణం నగర ప్రజలకు శుభవార్త. నగర మధ్యభాగమైన సాలిగ్రామపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'ఇన్ఆర్బిట్ మాల్' ఘనంగా ప్రారంభమైంది.
Vishakapatnam: విశాఖ మెట్రోపై ఏపీ ప్రభుత్వ కీలక అప్డేట్.. త్వరలో కేంద్రం నుంచి అనుమతులు
విశాఖపట్టణం మెట్రో ప్రాజెక్ట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Vizag Steel: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. విశాఖ ఉక్కు ఉత్పత్తిపై ఎల్పీజీ కొరత ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా కనిపిస్తోంది.
US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలో రికార్డు.. 10,000 కంటైనర్లు నడి సముద్రం నుంచి వెనక్కి!
పశ్చిమాసియాలో యుద్ధ ఉత్కంఠలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Vizag: రంగుల హోలీతో కళకళలాడిన విశాఖ.. సాగర్ తీరంలో యువత కేరింతలు
కులమత భేదాలు అన్నీ పక్కనపెట్టి అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ హోలీ.
Andhra Pradesh: వన్యప్రాణుల దాడులకు చెక్: ఏపీలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్కళ్యాణ్
మానవులు,వన్యప్రాణుల మధ్య ఏర్పడుతున్న సంఘర్షణలను తగ్గించడం లక్ష్యంగా హనుమాన్ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Vishakhapatnam: విశాఖలో మళ్లీ అడుగుపెడుతున్న ఐబీఎం.. మూడు ఏళ్లలో రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యం
దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం మళ్లీ విశాఖపట్టణం నగరంలో అడుగుపెడుతోంది.
Vishakhapatnam: కైలాసగిరిపై మహా త్రిశూలం… ఉగాదికి మరో విశేష ఆకర్షణ
పర్యాటక రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న కైలాసగిరి మరొక ప్రత్యేక ఆకర్షణను సంతరించుకోబోతోంది.
Google: భారత్-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్సీ కేబుల్.. విశాఖలో 15 బిలియన్ డాలర్ల ఏఐ హబ్: గూగుల్ భారీ ప్రణాళిక
భారత్-అమెరికా మధ్య కృత్రిమ మేధస్సు (ఏఐ) కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కొత్త సబ్సీ కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.
Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి
విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Araku Utsav: తూర్పు తీరాన్ని ఆసియాలోనే అతిపెద్ద పర్యాటక గమ్యంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
తూర్పు తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
Andhra news: రైల్వే భద్రతకు కొత్త రూపం: విశాఖలో రోబో కాప్ ప్రారంభం
రైల్వేశాఖలో తొలిసారిగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్లో'రోబో కాప్'ను సేవల్లోకి తీసుకొచ్చారు.
Vishaka Utsav: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రుల బృందం
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాంస్కృతిక సంపదను, ప్రకృతి అందాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు 'విశాఖ ఉత్సవ్'ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో రూ.27.68 కోట్ల ఆదాయం
జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది.
Visakhapatnam: ఈ నగరంలో 'నో హెల్మెట్-నో పెట్రోల్'.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయరాదని పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు.
Visakhapatnam Port: విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్పర్సన్గా తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి
విశాఖపట్టణం పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్పర్సన్గా మహిళా ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
Ernakulam Express Fire Accident: టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదం: దర్యాప్తు చేపట్టిన FSL బృందాలు
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Andhra pradesh: ఎలమంచిలి ఎక్స్ప్రెస్ ప్రమాదం: విశాఖ-విజయవాడ రైళ్లు ఆలస్యం.. హెల్ప్లైన్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
Vishakapatnam: విశాఖలో నేడు తొమ్మిది కంపెనీలకు భూమి పూజ
విశాఖపట్టణంలో ఐటీ రంగం కొత్త వెలుగులతో మెరవడానికి రంగం సిద్ధమైంది.
Visakhapatnam: విశాఖలో 'బే సిటీ'!.. పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. ఈ నెల 12న సీఎం చంద్రబాబు సమీక్ష
విశాఖను ప్రపంచ స్థాయి నగరాల వరుసలో నిలపడమే లక్ష్యంగా సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.
Andhra News: గూగుల్ డేటా సెంటర్ క్యాంపస్కు భూముల అప్పగింతకు ప్రభుత్వ అనుమతి
విశాఖపట్టణంలో గూగుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ డేటాసెంటర్ ప్రాజెక్టుకు అవసరమైన భూముల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Visakhapatnam: పర్యాటకులకు శుభవార్త.. విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన ఆహ్లాదకరమైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు.
Andhra News: నీతి ఆయోగ్ 'ఎకనామిక్ రీజియన్'తో విశాఖకు భారీ అవకాశాలు
ఏపీ రాష్ట్ర పురోగతిలో విశాఖకు కీలక స్థానం ఏర్పడబోతోంది.
CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు.
Quarx Technosoft: విశాఖలో మరో ఐటీ క్యాంపస్.. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Visakha Partnership Summit: విశాఖలో 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్కు సిద్ధమైన ప్రభుత్వం.. తొలిరోజు చర్చించే అంశాలివే
విశాఖపట్టణంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే 30వ పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వం, సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాయి.
Visakhapatnam: విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ సదస్సు.. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు
ఏపీని దేశంలోనే ప్రధాన ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్టణంలో 'ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు'ను నిర్వహిస్తున్నామని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
Visakhapatnam KGH: విశాఖ కేజీహెచ్లో విద్యుత్ అంతరాయం.. ఒకరి మృతి
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
RTC BUS: మరో బస్సు ప్రమాదం.. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సు దగ్ధం
పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది.
Earthquake: విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు
విశాఖపట్టణం నగర పరిధిలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించాయి.
Vizag: విశాఖలో రహేజా రూ.2,172 కోట్ల పెట్టుబడులు.. ఐటీ కంపెనీల కోసం 28.65 లక్షల చదరపు అడుగులు
విశాఖపట్టణంలో మరో పెద్ద పెట్టుబడి రాబోతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ విశాఖలో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది.
Google AI Hub: విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్.. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి కొత్త దిశ
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లే మరో మైలురాయిగా గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ హబ్, డేటా సెంటర్ నిలవనున్నాయి.
Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్కి నారా లోకేశ్ శంకుస్థాపన
విశాఖపట్టణం లో నగరానికి చెందిన మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Vishakapatnam: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 54 దేశాల నుంచి 1100 మంది విదేశీ విద్యార్థులు
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో (AU)విదేశీ విద్యార్థులు చదవడానికి ఆసక్తి చూపుతున్నారు.